చింతమడక ప్రజలు మురిసిపోయారు. తమ ఇంటి ముద్దుబిడ్డ గ్రామానికి రావడంతో ఆనందానికి లోనయ్యారు. గులాబీ అధినేత కేసీఆర్ తన సతీమణి శోభతో కలిసి సిద్దిపేట రూరల్ మండలం చింతమడక స్వగ్రామంలో ఓటు హక్కును వినియోగించు�
గులాబీ అధినేత కేసీఆర్ ఉంటున్న మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. బుధవారం సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామస్తులు 540 మంది తొమ్మిది బస్సుల్లో కేసీఆర్ను కలి�