సరైన ధ్రువపత్రాల అనుమతితోనే లక్ష్మీ నరసింహా ఫంక్షన్ హాలు నిర్మించామని యజమాని చింతలపల్లి కిషన్ రావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని కృష్
తమ గ్రామం నుంచి ఇసుక ట్రాక్టర్లు పోనివ్వకుండా చూడాలంటూ తంగళ్లపల్లి మండలం కస్బెకట్కూర్ గ్రామపరిధిలోని చింతలపల్లి గ్రామస్తులు శనివారం గ్రామంలో ఆందోళన చేశారు. అనంతరం తంగళ్లపల్లి మండల కేంద్రానికి తరలివచ