పశువులను మేత మేపడానికి తీసుకెళ్లిన యువకుడు వాగులో గల్లంతైన ఘటన చింతలమానేపల్లి మండలంలోని కేతిని సమీపంలో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన సేడ్మక సుమన్ (18) వాగు అవతల ఉన్న తమ పంట పొలాల్లో పశువులను మేత మేప
Asifabad District | ఆసిఫాబాద్ జిల్లా చింత మానేపల్లి మండలంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, ఒర్రెల్లో వరద నీరు చేరడంతో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.