China | ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటన ముగించుకొని చైనాకు బయలుదేరారు. ప్రధాని చైనా పర్యటనకు ముందు శనివారం భారత్లోని చైనా రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేసింది. భారత్-చైనా కళ, విశ్వాసం
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న దాడులు పూర్తిస్థాయి యుద్ధంగా మారుతుండటంతో టెహ్రాన్ (Tehran) నుంచి వెళ్లిపోవాలని చైనా (China) తమ పౌరులకు సూచించింది. అదేవిధంగా టెల్ అవీవ్ను కూడా ఖాళీ చేయాలని హెచ్చరించింది
ప్రవాస టిబెటన్ పార్లమెంటు విందుకు హాజరుపై అభ్యంతరం న్యూఢిల్లీ: ప్రవాస టిబెటన్ పార్లమెంటు ఇచ్చిన విందుకు హాజరైన భారత ఎంపీలకు చైనా రాయబార కార్యాలయం లేఖ రాయడం, అభ్యంతరం చెప్పడం రాజకీయ వర్గాల్లో సంచలనం క�
బీజింగ్/న్యూఢిల్లీ, మార్చి 16: ‘మా దేశానికి రావాలనుకుంటే మేం తయారుచేసిన కరోనా వ్యాక్సినే వేయించుకోవాల’ని చైనా మెలిక పెట్టింది. భారత్తో పాటు 19 దేశాలకు చెందినవాళ్లు తమ దేశానికి రావడానికి అనుమతి ఇస్తున్నట