పదిహేనేళ్ల బాలిక నీనీ కడుపులో నుంచి 2 కేజీల వెంట్రుకల ఉండను వైద్యులు తొలగించారు. ఆమె ఆరేళ్ల నుంచి తన జుట్టును తానే తింటుండటంతో ఇది ఏర్పడింది. విపరీతమైన బలహీనంగా, సన్నంగా ఉండటం, ఆరు నెలల నుంచి రుతుస్రావం ఆగ�
చైనా డాక్టర్లు అద్భుతం సృష్టించారు. ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వారు 5000 కిలోమీటర్ల దూరంలోని రోగులకు శస్త్రచికిత్స అందించారు. ఆరోగ్య సంరక్షణలో దీనిని విప్లవాత్మక పరిణామంగా భావిస్తున్నారు.
కాలేయ క్యాన్సర్తో బాధపడుతున్న ఓ వ్యక్తికి చరిత్రలో తొలిసారిగా పంది కాలేయాన్ని అమర్చారు. జన్యు మార్పిడి చేసిన పంది కాలేయాన్ని బాధితుడికి అమర్చినట్టు చైనా వైద్యులు ప్రకటించారు.