తనకు దేశ రక్షణే మొదటి కర్తవ్యమని ఆర్మీ కొత్త చీఫ్ జనరల్ మనోజ్ పాండే అన్నారు. ఎలాంటి సవాల్నైనా ఎదుర్కోడానికి సన్నద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. జనరల్ మనోజ్ పాండే ఆదివారం గార్డ్ ఆ�
Indian Army: చైనాపై మరింత పట్టు బిగించడానికి భారత సైన్యం రెడీ అయిపోయింది. చైనాపై మరింత నిఘా పెంచేందుకు భారత సైన్యం మరిన్ని డ్రోన్లను కొనుగోలు చేయనుంది.