డంప్యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదలలో జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. గురువారం గుమ్మడిదలలో రైతు జేఏసీ అధ్యక్షుడు చిమ్ముల జైపాల్రెడ్డి అధ్యక్షతన 23వ రోజు రిలే �
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్యారానగర్ అటవీ ప్రాంతంలో జీహెచ్ఎంసీ డంపింగ్యార్డు ఏర్పాటును విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ గత కొన్నిరోజులుగా ఆందోళనలు ఉధృతంగ
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్లో డంపింగ్ యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతు జేఏసీ కమిటీ అధ్యక్షుడు చిమ్ముల జైపాల్రెడ్డి ఆధ్వర్యంలో వరుస ఆందోళనలు కొనసాగుతున్నాయి.