రాష్ట్రంలో అకాల వర్షాలు ,ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మిర్చిలో (Chilli Farming) తగు సస్యరక్షణ చర్యలు చేపడితే, అధిక దిగుబడులు పొందవచ్చని వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ ఎం.వ�
మిరప సాగు అంటే రైతులకు ఎంతో మమ‘కారం’. సిరుల దిగుబడి.. మార్కెట్లో మద్దతు ధర లభిస్తుండడంతో సాగుకు కర్షకులు మొగ్గు చూపుతున్నారు. గతంలో అలంపూర్ నియోజకవర్గంలో 10 నుంచి 15 వేల ఎకరాల్లో సాగయ్యేది.
రైతుకు ఎక్కువ ఆదాయం అందించే పంటల్లో ‘మిర్చీ’ది అగ్రస్థానం. దీనికి 365 రోజులూ డిమాండ్ ఉంటుంది. అయితే, తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే సమయంలో, తోటలను కొన్ని రకాల పురుగులు, తెగుళ్లు ఆశిస్తాయి. పంటకు తీవ్ర నష్టాన్