మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, అలాగే ప్రతి రైతుకు రూ.2 లక్షల రుణ మాఫీ వర్తించేలా చూడాలని ఖమ్మం రూరల్ మండల పరిధిలోని కస్నాతండాకు చెందిన గిరిజన రైతు భూక్య నాగేశ్వరరావు అన్నారు.
మిర్చి ఖరీదుదారులు సిండికేట్గా మారి ఆశించిన ధర రాకుండా మోసానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా ని
వరంగల్ : ఎర్ర బంగారం ధర రోజు రోజుకి పెరుగుతుంది. దేశి రకం మిర్చికి ఈ రోజు వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో రికార్డు స్థాయి ధర పలికింది. క్వింటాల్ ధర రూ. 44,000 నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల�