ఆరుగాలం శ్రమించి అప్పులు తెచ్చి మరీ మిర్చిని సాగుచేస్తే తెగులు సోకి పంట దెబ్బతింటుండంతో రైతులు దిగులు చెందుతున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని పేరూరు గ్రామపంచాయతీలోని రాంపురం, పేరూరు తదితర గ్రామా
ధరల చదరంగంలో మిర్చి రైతులు నిలువునా దగా పడ్డారు. కాచుకొని కూర్చున్న వ్యాపారులు.. అదును చూసి దెబ్బకొట్టారు. నిరుడు ఇదే సీజన్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో క్వింటాకు రూ.22 వేల చొప్పున వెచ్చించిన ఖరీదుదారులు.. ఈ ఏడ�