ఒకే రోజు 25 వేల బస్తాలు క్వింటాల్కు రూ.16,150 పలికిన ధర ఖమ్మం వ్యవసాయం, జనవరి 24: ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు మిర్చి పోటెత్తింది. సోమవారం ఒక్కరోజే 25వేల బస్తాలు తరలివచ్చింది. రెండురోజులు సెలవుల అనంతరం మార్కెట్లో �
హైదరాబాద్ : శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా నర్సంపేట్లో మిరప పరిశోధన కేంద్రం ఏర్పాటుపై ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సమాధాన