విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి, సమగ్ర వికాసానికి కథలు ఎంతగానో దోహద పడతాయని పిల్లల కథా రచయిత కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండ మర్రిగూడ ప్రాథమిక ఉన్నత పాఠశాలతో పాటు మండలంలోని గుట్ట�
తెలంగాణ సారస్వత పరిషత్తు బాలల కథ సంకలనాలకు ఎంపిక చేసిన కథలను ప్రకటించింది. ఇటీవల పరిషత్తు పత్రిక ప్రకటన ద్వారా ఆహ్వానించిన మేరకు రెండు తెలుగు రాష్ర్టాలతో పాటు పలు ఇతర ప్రాంతాలకు చెందిన రచయితలు,