ప్రభుత్వ విద్యాసంస్థల్లో సావుకేక వినిపిస్తున్నది. సర్కారు నిర్లక్ష్యం, యంత్రాంగం అలసత్వం.. పిల్లలను ప్రాణాలను బలిపెడుతున్నది. రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక చోట చిన్నారుల మృత్యువాత, లేదంటే �
న్యుమోనియా ఇద్దరు చిన్నారులను కాటేసింది. అక్కాచెల్లెళ్ల కుటుంబాల్లో అంతులేని విషాదం నింపింది. గంటల వ్యవధిలోనే చెల్లెలి కూతురు, అక్క కుమారుడు మృతి చెందిన ఘటన నందిపేట్ మండలంలో శుక్రవారం చోటు చేసుకున్నద