సంధ్య థియేటర్లో తొక్కిసలాట కేసులో ప్రముఖ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు రానున్నారు. ఉదయం 11 గంటలకు విచారణకు రావాలంటూ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
ఆర్థిక లావాదేవీల విషయంలో ముగ్గురితో కలిసి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి సీఐ స్థాయి అధికారి చితకబాదాడు. ఈ ఘటనపై అతను గతంలో పని చేసిన ఠాణాలోనే కేసు నమోదైంది. చిక్కడపల్లి పోలీసులు, బాధితుడి వి�
ప్రవళిక ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న శివరామ్ రాథోడ్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తుండగానే శుక్రవారం నాంపల్లిలోని 9వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మె