రెవెన్యూ శాఖలో ప్రమోషన్ల ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్ల�
పౌర సరఫరాల శాఖకు పెండింగ్ ఉన్న 36,527 మెట్రిక్ టన్నుల సీఏంఆర్ ధాన్యాన్ని మరాడించి లక్ష్యం మేరకు పక్షం రోజుల్లో బియ్యాన్ని గోదాములకు తరలించాలని రారైస్ మిల్లర్లను ఆదేశించాలని మెదక్ కలెక్టర్ రాజర్షి ష�
యాదగిరిగుట్ట దేవస్థానం సన్నిధిలో మంగళవారం నుం చి గురువారం వరకు నిర్వహించే లక్ష్మీనృసింహస్వామి జయంత్యుత్సవాలకు హాజ రు కావాలని దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్, ఆలయ ఈవో గీత ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి