రోజుకో వివాదం సృష్టిస్తూ రాష్ట్ర ప్రభుత్వంతో కయ్యానికి కాలు దువ్వుతున్న తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి పొంగల్ పండుగకు రాజ్భవన్ తరఫున ముద్రించిన ఆహ్వాన పత్రికలలో రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నాన్ని
ఈ నెల 16 నుంచి మరింత కోవిడ్ ఆంక్షలను ఎత్తేసింది తమిళనాడు సర్కార్. అయితే లాక్డౌన్ నిబంధనలను మాత్రం మార్చి 2 వరకూ పొడిగించారు. పెళ్లిళ్లు తదితర శుభ కార్యాలకు 200 మంది మాత్రమే హాజరు కావాలని, అ�