తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తున్న విషయాన్ని లేవనెత్తేందుకు ఈనెల 30న విపక్ష ఇండియా కూటమి పార్టీలు ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ర్యాలీ చేపట్టనున్నట్�
లోక్సభ ఎన్నికల వేళ ఆమ్ఆద్మీ పార్టీ మరో వివాదంలో చిక్కుకున్నది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అధికార నివాసంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ స్వాతి మలివాల్పై దాడి జరిగిందని, కేజ్రీవాల్ వ్యక్తిగత సిబ్బందిలో �
‘పాలకులకు సత్యనిష్ఠ మినహా మరేదీ ప్రజా విశ్వాసాన్ని సంపాదించలేదు’ అని అన్నారు భీష్ముడు. ఇది సార్వత్రిక సత్యం. కానీ, ‘పొద్దున విత్తునాటి, రాత్రికి పండు కోసుకోవాలనే’ అత్యాశాపరులైన నేతలు, ఆధునిక భారతంలో అడ్
ప్రధాని నరేంద్రమోదీ దేశానికి నియంతలా మారారని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఈ నియంతను, బీజేపీని దేశం నుంచి తరిమేసేందుకు ప్రజలంతా ఒక్కటి కావాలని