పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. కొత్త పోస్టులను సృష్టించింది. రోడ్లకు పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చే అధికారాన్ని అధికారులకు కట్టబెట్టింది. క్షేత్రస్థాయిల
హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): నీటిపారుదలశాఖలో నలుగురు చీఫ్ ఇంజినీర్లను (సీఈ) ప్రభుత్వం బదిలీ చేసింది. నాగర్కర్నూల్ సీఈ రమేశ్ను మహబూబ్నగర్కు, మహబూబ్నగర్ సీఈ శ్రీనివాస్ను హైదరాబాద్ సీడీవ