భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ ఇప్పటికే పలుసార్లు ప్రకటించుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. భారత్, పాక్లకు చెందిన ఇద్దరు చాలా తెలివైన నాయకులు గత నెల
పాకిస్థాన్ ఆర్మీ ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసిం మునీర్కు అమెరికాలో నిరసన సెగ తగిలింది. ఐదు రోజుల పర్యటన నిమిత్తం వాషింగ్టన్ వెళ్లిన మునీర్కు సొంత దేశీయుల నుంచే వ్యతిరేకత వ్యక్తమయింది.