మేడ్చల్లో అపరిశుభ్ర వాతావరణంలో విక్రయాలు జరుపుతున్న చికెన్ సెంటర్లను మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. శుక్రవారం కమిషనర్ నాగిరెడ్డి ఆధ్వర్యంలో చికెన్ సెంటర్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో తనిఖీలు ని
హైదరాబాద్ టాస్క్ ఫోర్స్, నార్త్జోన్ బృందం, కంటోన్మెంట్ శానిటరీ ఆఫీసర్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం సికింద్రాబాద్లోని చికెన్ సెంటర్లపై దాడులు నిర్వహించారు.