సరిహద్దు ఏజెన్సీ అటవీ ప్రాంతంలో మళ్లీ తుపాకుల మోత మోగింది. మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య తెలంగాణ-ఛత్తీస్గఢ్ రాష్ర్టాల సరిహద్దులో శనివారం జరిగిన భీకర పోరులో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు.
BJP candidate: చత్తీస్ఘడ్లోని కోర్బా జిల్లాకు చెందిన బీజేపీ అభ్యర్థి వాహనం నుంచి ఇవాళ పోలీసులు సుమారు 11.50 లక్షల నగదును సీజ్ చేశారు. పాలి-తనాకార్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఎమ్