ఛత్తీస్గఢ్లోని సక్తి జిల్లాలో గల వేదాంత పవర్ ప్లాంట్లో మంగళవారం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 11 మంది కార్మికులు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. సింఘితరై గ్రామంలోని ప్లాంట్
నక్సల్స్ ప్రాబల్యం అధికంగా ఉండే ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ 10 వేలకు పైగా రేడియోలను ఉచితంగా పంపిణీ చేసింది. హింసాత్మక వామపక్ష తీవ్రవాదం తగ్గుముఖం పడుతున్న ఈ ప్రాంతంలో స్థానికులను �