Amit Shah: ఈ దేశం నుంచి నక్సల్ హింస, ఐడియాలజీని రూపుమాలని ప్రధాని మోదీ నిర్ణయించారని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. అందుకే మావోయిస్టులు తమ ఆయుధాలను అప్పగించి, జనజీవన స్రవంతిలో కలువాలని అప్ప
నాలుగు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. రాత్రింబవళ్లూ విష సర్పాలు, తోడేళ్లు, నక్కలు అక్కడ కలియదిరుగుతాయి. ఒక్కసారి దారిమరిచిపోయామో.. జనజీవనంలోకి తిరిగి రావడం దుర్లభమే