వయసు పైబడి కడుపున పుట్టిన బిడ్డలు పట్టించుకోక ఆపన్నహస్తం కోసం ఎదురుచూసే పండుటాకుల (వృద్ధులు)పై 'చేయూత' విషయంలో ప్రభుత్వానికి వివక్ష ఎందుకని తెలంగాణ రైతుకూలీ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కా�
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సగం కాలం పూర్తయినా ఎన్నికల ముందు పార్టీ ప్రకటించిన ‘చేయూత’ పథకం ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. పదేపదే కొత్త పెన్షన్ల గురించి ఊరించి, ఉరికించడం తప్ప ఇంతవరకు ఒక్క కొత్�
వయసు పైబడి కడుపున పుట్టిన పిల్లలు పట్టించుకోక ఆపన్న హస్తం కోసం ఎదురుచూసే పండుటాకులకు రాష్ట్ర ప్రభుత్వం ‘చేయూత’ పథకంలో అవకాశం ఇవ్వలేదు. అధికారంలోకి రాగానే దివ్యాంగులకు ఆరు వేలు...మిగిలిన వారికి నాలుగువే�
కాంగ్రెస్ పాలనలో నేతన్నలకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. నేత కార్మికులపై సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. పదేండ్లపాటు సమర్థంగా అమలైన పథకాలు ఒక్కొక్కటికిగా కుంటుపడుతున్నాయి.
అభయహస్తం ఐదు గ్యారెంటీల దరఖాస్తు ఫారం ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నది. పూర్తి లోపబూయిష్టంగా ఉండగా, దరఖాస్తు దారులను తికమకపెడుతున్నది. అప్లికేషన్ నింపేటప్పుడు అనేక అనుమానాలు తలెత్తుతుండగా, ఆయాచ�
దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ఏ రాష్ట్రం ఇవ్వని రీతిలో పింఛన్లు, రూపాయి ఖర్చు లేకుండా లక్షల విలువ చేసే సహాయ ఉపకరణాలను అందజేస్తూ భరోసాగా నిలుస్తున్నది.