వికారాబాద్ జిల్లా చేవెళ్లలో టిప్పర్ లారీ, బస్సు ఢీకొన్న ప్రమాదంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. టిప్పర్లో కంకర, బస్సులో ప్రయాణికుల ఓవర్లోడ్ వల్ల ప్రమాద తీవ్రత పెరిగిందని.. ఆర్టీఏ అధికారులు,
చేవెళ్లలో జరిగిన బస్సు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. యాక్సిడెంట్లో తమ వారిని కోల్పోవడంతో కుటుంబ సభ్యులతోపాటు బంధుమిత్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తాండూరు సెగ్మెంట�