చేవెళ్ల గడ్డ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు జై కొట్టింది. ఈ ప్రాంతం గులాబీకి అడ్డా అంటూ ప్రజానీకం చాటిచెప్పింది. చేవెళ్ల వేదికగా ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా.. కదం తొక్కిన ప్రజలు ప్రభుత్వ పాలనను ఎండగట్
లోక్ సభ ఎన్నికల ప్రచారానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధమవుతున్నారు. షెడ్యూల్ విడుదల కాకముందే కరీంనగర్లో బహిరంగ సభ నిర్వహించి ఎన్నికల శంఖారావాన్ని పూరించిన ఆయన.. ఏప్రిల్ 13న చేవెళ్ల నుంచి ఎన్నిక