చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందడంతో విషాదం నెలకొన్నది. మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ దవాఖానకు పోస్టుమార్టం నిమిత్తం మార్చురీలో ఉంచగా.. వారి బంధువులు, కుటుంబీకులు పెద్దఎత్తున దవాఖానకు చేరుకున్నా
ఆర్టీసీ బస్సు ప్రమాదంలో వికారాబాద్కు చెందిన ఒకరు మృతి చెందగా.. మరొకరికి కాళు విరిగి విషమంగా ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో వికారాబాద్ ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతు�