బరిలోకి దిగిన తొలి చెస్ ఒలింపియాడ్లోనే వ్యక్తిగత విభాగంలో రజతం పట్టిన తెలంగాణ కుర్రాడు.. మొదటిసారి స్వదేశంలో జరిగిన మెగాటోర్నీలో అపజయమన్నదే ఎరుగకుండా సత్తాచాటాడు. తోటి ఆటగాళ్ల కంటే ఒక మెట్టుపైనే ఉన్�
మహాబలిపురం: ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్లో భారత-‘ఎ’ మహిళల జట్టు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ బుధవారం మూడో సీడ్ జార్జియాపై ఘన విజయం సాధించింది. జట్టు విజయంలో కోనేరు హంపి, ఆర్.వైశాలి ముఖ్యపాత్ర పోషించ
మహబలిపురం: చెస్ ఒలింపియాడ్లో భారత్ దుమ్మురేపుతున్నది. తొలిసారి స్వదేశంలో జరుగుతున్న ఈ మెగాటోర్నీలో మన గ్రాండ్మాస్టర్లు పరాజయం ఎరుగకుండా.. దూసుకెళ్తున్నారు. భారత్ ఏ తరఫున గ్రాండ్మాస్టర్ హరికృష్�