ఉక్రెయిన్పై (Ukraine) రష్యా దాడులు కొనసాగుతునే ఉన్నాయి. ఉత్తర ఉక్రెయిన్లోని చెర్నివ్ (Chernihiv) నగరంపై మాస్కో క్షిపణులను ప్రయోగించింది. అవి ఎనిమిది అంతస్తుల భవనంపై పడటంతో 17 మంది మృతిచెందారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్లో ఎటుచూసినా శిథిల భవనాలు, శవాల కుప్పలు కనిపిస్తూనే ఉన్నాయి. ఉక్రెయిన్ ప్రజలు నిత్యం బాంబు శబ్దాల మధ్యే జీవనం సాగిస్తున్నారు. పలవురు ప్�
కీవ్, చెర్నిహివ్పై విరుచుకుపడ్డ రష్యా మైకోలివ్పై దాడుల్లో 20 మంది మృతి కీవ్, మార్చి 31: బలగాలను ఉపసంహరిస్తామన్న రష్యా మాటమార్చింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సరిహద్దులు, చెర్నిహివ్లోని జనావాసాలపై గురు
టర్కీలోని ఇస్తాంబుల్లో మంగళవారం రష్యా-ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య తొలిసారిగా జరిగిన ప్రత్యక్ష శాంతి చర్చలు సానుకూలంగా ముగిశాయి. అంతర్జాతీయ శాంతి ఒప్పందానికి కట్టుబడటానికి ఇరు దేశాలూ ఒప్పుకొన్నాయి. ఇ�