భారతీయ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక్కో నక్షత్రానికి .. ఒక్కో కార్తెకు.. రాశికి ప్రత్యేకత ఉంటుంది.. అందులో మృగశిరకు మరింత విశిష్టత ఉన్నది.. రోహిణి కార్తెతో రోళ్లు పగిలే ఎండలతో సతమతమైన జీవకోటికి మృగశిరం చల్�
చేపల పండుగగా నిర్వహించే మృగశిర కార్తె రానే వచ్చిం ది. ప్రతిఏటా జూన్లో వచ్చే ఈ పం డుగ సందర్భంగా చేపలకు విపరీతమై న డిమాండ్ ఉంటుంది. మృగశిర కార్తె చేపలు తినడమనేది ఆనాదిగా వస్తున్నది.
ఆస్తమా వ్యాధిగ్రస్తులకు నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈనెల 8, 9న చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఈమేరకు వేలాది మంది వచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వివిధ రూట్ల నుంచి ప్రత్యేక �