ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్ మోటర్..దేశీయ మార్కెట్కు మరో వాహనాన్ని పరిచయం చేసింది. 2025 ఎడిషన్గా విడుదల చేసిన 225 సీసీ మోటర్సైకిల్ ‘రోనిన్'లో భద్రత ఫీచర్లను అప్గ్రేడ్ చేసింది.
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ సిట్రాయిన్..దేశీయ మార్కెట్లోకి మరో మాడల్ను పరిచయం చేసింది. ఎస్యూవీ సెగ్మెంట్ను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో బాసల్ట్ పేరుతో నయా కారును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ