వస్త్ర పరిశ్రమ సంక్షోభాన్ని నివారించడంలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని నేతన్నలు విమర్శించారు. సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షల
రాష్ట్రంలో జరుగుతున్న నేతన్నల ఆత్మహత్యలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ స్పష్టం చేశారు. వాటికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్చేశారు.
చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు చేనేత వస్ర్తాలను ఆదరించాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. జిల్లాలోని చేనేత సహకార సంఘాల ప్రతినిధులు సోమవారం కలెక్టర్ను ఆమె చాంబర్లో కలిశారు.
పంచెలు, లుంగీలతోపాటు బెడ్షీట్ల తయారీపైనా దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన మరమగ్గం నేత కార్మికులకు సూచించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని పద్మానగర్లో పవర్లూమ్ యూనిట్లను గురువారం ఆ�