ఎండాకాలం వచ్చిందంటే చాలు రసాయన పరిశ్రమల్లో ఎక్కువ ప్రమాదాలు జరగడం పరిపాటిగా మారింది. యాజమాన్యాలు, అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నాయి. రసాయన పరిశ్రమల్లో తరచూ ప్రమాదాల�
గ్రామాల్లో కాలుష్యాన్ని వెదజల్లుతూ ప్రజల ప్రాణాలను బలిగొంటున్న రసాయన పరిశ్రమలను ఎత్తివేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం భూదాన్ పోచంపల్లి మండ
కాలుష్య కారక రసాయన పరిశ్రమలను వెంటనే మూసివే యాలని సంగారెడ్డి జిల్లా దోమడుగులో ప్రజలు పోరుబాట పట్టారు. రసాయన పరిశ్రమల కాలుష్యంతో అనారోగ్యాల బారిన పడడమే కాకుండా సాగు భూములు, పాడిపంటలకు తీవ్ర నష్టం వాటిల్�
ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతమైన పటాన్చెరులో పరిశ్రమల కాలుష్యంతో ప్రజారోగ్యానికి ముప్పు తప్పడం లేదు. వర్షాలు కురుస్తుండడంతో వర్షపు నీటి మాటున రసాయన పరిశ్రమలు వ్యర్థాలను బయటకు వదులుతున్నాయి.
బొల్లారం పారిశ్రామిక వాడలోని పలు రసాయన పరిశ్రమల నుంచి కొన్ని రోజులుగా విష వాయువులు వాయు కాలుష్యానికి కా రణమవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం గ్రామాన్ని, పారిశ్రామికవాడను రసాయన పరిశ్రమల కాలుష్య పొగ కమ్మేసింది. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కాలుష్య పొగ కమ్మేయడంతో ప్రజలు, కార్మికులు అవస్థలు ప�