Chandra Babu | ఆంధ్రప్రదేశ్లో పేదలకు ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లను సక్రమంగా అందించక వృద్ధులు నేలరాలుతున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పీఆర్సీ జీవోల వల్ల ఉద్యోగుల జీతాలు ఏ మాత్రం తగ్గవని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ వెల్లడించారు. కరోనా వల్ల రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిపోయింద�
అమరావతి: ఏపీ ప్రభుత్వం కోరిన మేరకు మరో 6 నెలల పాటు సీఎస్గా సమీర్శర్మను కొనసాగించేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని ఈ నెల 2న ఏపీ ప్రభుత్వం కేంద్రాన�