మండలంలోని కొన్ని గ్రామాల్లో కొన్ని నెలలుగా చిరుత సంచరిస్తున్నది. మండలంలోని మల్కిమియాన్పల్లి గ్రామ శివారులో చిరుత అడుగు జాడలు కపినించడంతో గ్రామస్తులు వామ్మో పులి అని భయాందోళనకు గురవుతున్నారు.
నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్కాపూర్(ఏ) గ్రామశివారులో చిరుత సంచారం కొన్నిరోజులుగా కలకలం సృష్టిస్తోంది. నెలరోజుల నుంచి ఇదే ప్రాంతంలో చిరుత సంచరిస్తుండడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నా
cheetah movement on tirumala | తిరుమలలో చిరుత కలకలం సృష్టించింది. రెండో ఘాట్రోడ్డులో విధులకు వెళ్తున్న ఆనంద్, రామకృష్ణ అనే ఎఫ్ఎంఎస్ సిబ్బందిపై వినాయక స్వామి ఆలయం దాటిన తర్వాత ఒక్కసారిగా చిరుత దాడి చేయగా..