నాగర్కర్నూల్ జిల్లా మండల కేంద్రం చారగొండ గ్రామంలోని శివాలయ పరిసరాల్లో మూడు అరుదైన శిల్పాలు గుర్తించామని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు యాదేశ్వర్ దండేతికర్, కిరణ్గౌడ్ తెలిపారు. వీటిలో రాజపిం�
మంత్రి నిరంజన్ రెడ్డి హర్షం | దళితబంధు పథకం అమలుకు పైలట్ ప్రాజెక్టు కింద ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గంలోని చారగొండ మండలాన్ని ఎంపిక చేయడం పట్ల వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ�
Dalit Bandhu | దళితబంధు పథకాన్ని ఒక ఉద్యమంలా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్లో దళితబంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో దళితబంధు పథకం అమలు