బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజును (ఫిబ్రవరి 17) పురస్కరించుకొని రాజహేంద్రవరంలోని కడియం నర్సరీ రైతులు వెయ్యి మొకలు నాటారు.
వయస్సుతో నిమిత్తం లేకుండా 60,70,80 సంవత్సరాలు పైబడిన వైద్యులు క్రీడల్లో పాల్గొనడం తనను ఆశ్చర్యపరిచిందని జిల్లా జడ్జి సునీతా కుంచాల అన్నారు. తమ ఆరోగ్యమే కాకుండా ప్రజలు సైతం ఆరోగ్యంగా ఉండడానికి క్రీడలపై అవగా�
హైదరాబాద్ ఆట ప్రతినిధి: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జన్మదినం సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నీని నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వే
భారీ ర్యాలీ, మోదీ దిష్టిబొమ్మ దహనం హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై ప్రధాని మోదీ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ బుధవారం హైకోర్టులో న్యాయవాదులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. హై�