MP Aravind | నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై అట్రాసిటీ కేసు నమోదైంది. నగరంలోని శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన సామాజిక కార్యకర్త బంగారు సాయి ఫిర్యాదు
Shilpa Chowdary | శిల్పా చౌదరికి మూడు కేసుల్లోనూ బెయిల్ మంజూరు అయింది. రాజేంద్రనగర్ కోర్టు తనకు బెయిల్ మంజూరు చేసింది. కానీ.. కొన్ని షరతులతో కూడిన బెయిల్ను కోర్టు మంజూరు చేసింది.