తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై రైతులు మరోసారి పోరాటానికి సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా ఇప్పటికే శంభు సరిహద్దుకు వేలాది మంది రైతులు చేరుకున్నారు. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్�
Formers protest | ఢిల్లీ సరిహద్దుల్లో చోటు చేసుకున్న ఉద్రిక్తల్లో ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయినట్లుగా వచ్చిన వార్తలపై హర్యానా పోలీసులు (Haryana Police) తాజాగా స్పందించారు. ఈరోజు సరిహద్దుల్లో జరిగిన ఉద్రిక్తల్లో రైతుల�