గడిచిన 32 నెలలుగా నిరీక్షించి, విసిగివేసారిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తమ సమస్యల సాధన కోసం ఈనెల 10న ‘చలో హైదరాబాద్' పేరిట భారీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. లక్ష మందితో ఎల్బీ స్టేడియం దద్దరిల్లే�
నాగశౌర్య, యుక్తి తరేజా జంటగా పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘రంగబలి’. సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. శనివారం సక్సెస్మీట్ను నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీల అమలు, అటవీ సంరక్షణ నియమాల ఉపసంహరణను డిమాండ్ చేస్తూ రైతులు, ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో 26న చలో రాజ్భవన్ నిర్వహించనున్నారు.