కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి అన్నారు. సంస్థాన్ నారాయణపురం మండలంలోని గుజ్జ గ్రామానికి చెందిన ఎర్ర పరమేశ్ సోమవారం �
రాష్ట్ర వ్యాప్తంగా ఇతర పార్టీల్లోని నేతలను పిలిచి మరీ కండువాలు కప్పుతున్న కాంగ్రెస్ పార్టీ పెద్దలకు మునుగోడులో పరిస్థితి భిన్నంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చ�
హైదరాబాద్కు చెందిన కొందరు లీడర్లు కాంగ్రెస్ పార్టీలో చేరుతుంటే దొంగ చాటున క్యూ లైన్లో నిలబడి కండువా కప్పించుకున్న చలమల్ల కృష్ణారెడ్డి చేరిక చెల్లదని యాదాద్రి భువనగిరి డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీ�
మునుగోడు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరి లో నిలిచిన చలమల్ల కృష్ణారెడ్డిపై భారీ భూ కబ్జా ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బాధితుడు కృష్ణ తన తల్లి భూలక్ష్మితో కలిసి సోమవారం మునుగోడులో మీడియా ముందుకు �