గ్రామాల్లో గులాబీ జాతర సాగుతున్నది. బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి మంగళవారం ఎమ్మెల్యే మదన్రెడ్డి, అసంఘటిత కార్మిక సంక్షేమ సంఘం చైర్మన్ ఉమ్మన్నగారి దేవేందర్రెడ్డితో కలిసి మాసాయిపేట మండల ప
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ హయాంలో గ్రామాల్లో అభివృద్ధి పనులు పరుగులు పెట్టాయని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు.
లోక కల్యాణార్థం నర్సాపూర్ డివిజన్ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అక్షర లక్షల గాయత్రీ మహామంత్ర పునఃచరణ యజ్ఞం నిర్వహించినట్లు రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి తెలిపారు.