ఎన్నికలప్పుడే ప్రజల ముందుకు వచ్చి అమలుకాని హామీలనిచ్చే రాజకీయ పార్టీలు, నాయకులకు ఓటుతో గుణపాఠం చెప్పాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
నాలుగు కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్గా నందికంటి శ్రీధర్, టీఎస్ఆర్టీసీ చైర్మన్గా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రైతుబంధు సమితి