దేశంలో సగానికిపైగా ఉన్న బీసీ వర్గాలకు కేంద్రం కనీసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయకపోవడంతో బీసీలకు తీరని అన్యాయం జరుగుతున్నదని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ అన్నార
దేశంలో అత్యధిక జనాభా ఉన్న బీసీలను కేంద్రంలోని బీజేపీ సర్కారు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నదని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు విమర్శించారు.