విదేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంవంటి వేడుకలు నిర్వహించడం వల్ల భావితరాలకు మన సంస్కృతీ, ఉద్యమచరిత్ర తెలుస్తాయని తెలంగాణ అస్తిత్వ వేదిక చైర్మన్ వీ ప్రకాశ్ అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని, చరిత
ఉమ్మడిపాలనలో ఎదుర్కొన్న ఇబ్బందులు, మరోవైపు తెలంగాణ రైతాంగం డిమాండ్లు, సాంకేతిక సమస్యల నేపథ్యంలోనే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టాల్సి వచ్చిందని తెలంగాణ జల
ఒకప్పుడు చెరువులు ఆహ్లాదం పంచేవి. స్థానికుల అవసరాలు తీర్చేవి. కాలక్రమేణా వాటి అవసరాలు తగ్గడంతో కాలుష్య కాసారాలుగా మారిపోయాయి. ఇది ఒకప్పటి మాట. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక చెరువుల దశదిశ మారింది. వాటిని శ�