బక్రీద్ పర్వదినాన్ని గురువారం ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. మిర్యాలగూడలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖ�
త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ను గురువారం ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకోనున్నారు. ఇదే రోజు తొలి ఏకాదశి కావడంతో ఆలయాల్లో హిందువులు వేడుకలకు సిద్ధమయ్యారు. ప్రార్థనలు, పూజలతో నేడు ఆధ్యాత్మిక సందడ
తరతరాలుగా నల్లగొండ జిల్లాకు పట్టిన ఫ్లోరైడ్ భూతాన్ని తరిమి కొట్టి, ఇంటింటికీ శుద్ధి చేసిన మంచి నీరు అందించి అడబిడ్డల కష్టాన్ని తీర్చిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర�