తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దిలోకి అడుగిడుతున్న శుభ సందర్భంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి పేర్కొన్నారు. గవర్నర్గా రాష్ట్ర అభివృద్ధికి తో
రాష్ట్రంలో రాజకీయ కల్లోలం సృష్టించేందుకు కుట్రలు జరుగుతున్నాయని టీఎస్ రెడ్కో చైర్మన్ సతీశ్రెడ్డి ఆరోపించారు. పాదయాత్ర పేరుతో వైఎస్ షర్మిల రాష్ట్రంలో అలజడి రేపేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ�
టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం దేశంలో మార్పు తేవాలన్న అతిపెద్ద ఎజెండాలో భాగమని రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థ (టీఎస్ రెడ్కో) చైర్మన్ సతీశ్రెడ్డి అన్నారు.
చెస్ 9వ వార్షికోత్సవంలో డీఆర్డీవో చైర్మన్ సతీశ్రెడ్డి కామినేని పల్మనాలజిస్ట్ రవీందర్రెడ్డికి సన్మానం హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): అవసరాలకు తగ్గట్టుగా రక్షణరంగ ఉత్పత్తుల తయారీలో స్వయం