DCCB Chairman | బాన్సువాడ నియోజక వర్గంలో ని బీర్కూర్ మండలం దామరంచ గ్రామానికి చెందిన డీసీసీబీ డైరెక్టర్ కమలాకర్ రెడ్డి మాతృమూర్తి రెండు రోజుల క్రితం అనారోగ్యం తో మృతి చెందింది.
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో కరీంనగర్ శ్రీచైతన్య విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చూపి విజయఢంకా మోగించారని విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేశ్రెడ్డి తెలిపారు. కళాశాల ప్రాంగణంలో మంగళవారం