టీఎస్పీఎస్సీ చైర్మన్ బీ జనార్దన్రెడ్డి బాటలోనే కమిషన్ సభ్యులు కూడా ముందుకెళ్తున్నారు. ఇటీవలే జనార్దన్రెడ్డి రాజీనామా చేయగా.. కమిషన్ సభ్యుడు ఆర్ సత్యనారాయణ తన రాజీనామాను సమర్పించారు.
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను నిబంధనల ప్రకారమే నిర్వహించామని టీఎస్పీఎస్సీ చైర్మన్ బీ జనార్దన్రెడ్డి తెలిపారు. పరీక్ష విధివిధానాలపై ఇన్విజిలేటర్లకు దశలవారీగా అవగాహన కల్పించామని చెప్పారు. అభ్యర్థు
గ్రూప్-1 ప్రిలిమ్స్కు అన్ని ఏర్పాట్లు చేశామని టీఎస్పీఎస్సీ చైర్మన్ బీ జనార్దన్రెడ్డి తెలిపారు. 16వ తేదీన 33 జిల్లా కేంద్రాల్లో 1,019 సెంటర్లలో పరీక్ష జరగనున్నది.