ఓ చోరీ కేసులో పట్టుబడిన దొంగ ఠాణా నుంచి పరారైన ఘటన కలకలం రేపింది. చైన్ స్నాచింగ్ కేసులో హర్యానా రాష్ర్టానికి చెందిన ఇద్దరు దొంగలను ఐడీ పార్టీ పోలీసులు కామారెడ్డి ప్రాంతంలో పట్టుకొని డిచ్పల్లి పోలీస్�
బైక్పై వచ్చిన దుండగులు ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు తెంచుకొని పారిపోయారు. పంజాగుట్ట ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం.. ఎర్రమంజిల్ హిల్టాప్ కాలనీలోని శ్రీనిలయ అపార్టుమెంట్లో నివసించే వి.నీరజ, కిరణ